దర్జా
From Wikipedia, the free encyclopedia
దర్జా 2022లో తెలుగులో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా.[2] కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శివశంకర్ పైడిపాటి నిర్మించిన ఈ సినిమాకు సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించాడు. సునీల్, అనసూయ, అక్సా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 22న విడుదలైంది.[3]
త్వరిత వాస్తవాలు దర్జా, దర్శకత్వం ...
దర్జా | |
---|---|
దర్శకత్వం | సలీమ్ మాలిక్ |
స్క్రీన్ ప్లే | సలీమ్ మాలిక్ |
కథ | నజీర్ |
నిర్మాత | శివశంకర్ పైడిపాటి |
తారాగణం | సునీల్ అనసూయ ఆమని అక్సాఖాన్ |
ఛాయాగ్రహణం | దర్శన్ |
కూర్పు | ఎం.ఆర్. వర్మ |
సంగీతం | రాప్ రాక్ షకీల్ |
నిర్మాణ సంస్థ | పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీs | 2022 జూలై 22 (2022-07-22) (థియేటర్) 2022 అక్టోబరు 5 (2022-10-05) (ఓటీటీ)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మూసివేయి