జమలాపురం కేశవరావు
From Wikipedia, the free encyclopedia
సర్దార్ జమలాపురం కేశవరావు (సెప్టెంబరు 3, 1908 - మార్చి 29, 1953), నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. హైదరాబాదు రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు.[1] ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు. ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఆయన ప్రవృత్తిగా జీవించాడు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’గా పిలుచుకుంటారు.
త్వరిత వాస్తవాలు జమలాపురం కేశవరావు, జననం ...
జమలాపురం కేశవరావు | |
---|---|
జననం | జమలాపురం కేశవరావు సెప్టెంబరు 3, 1908 హైదరాబాదు |
మరణం | మార్చి 29, 1953 |
ఇతర పేర్లు | జమలాపురం కేశవరావు |
వృత్తి | ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు |
ప్రసిద్ధి | నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. |
తండ్రి | జమలాపురం వెంకటరామారావు |
తల్లి | వెంకటనరసమ్మ |
మూసివేయి