ఎం. వి. రఘు
ప్రముఖ ఛాయాగ్రాహకుడు / From Wikipedia, the free encyclopedia
మాడపాక వెంకట రఘు [1] తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన అవార్డులు, రివార్డులు పొందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు. ఇతను వివిధ భాషలలో యాభైకి [2] పైగా సినిమాలకు,10 డాక్యుమెంటరీలకు ఛాయగ్రాహణం నిర్వర్తించాడు. రెండు సినిమాలకి దర్శకత్వం వహించాడు. ఛాయగ్రాహకునిగా, దర్శకునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులతో పాటు వివిధ సాంస్కృతిక సంస్థల నుండి యాభైకి పైగా అవార్డులు పొందిన లబ్ధప్రతిష్ఠుడు.[3]
త్వరిత వాస్తవాలు ఎం.వి.రఘు, జననం ...
ఎం.వి.రఘు | |
---|---|
జననం | మాడపాక వెంకట రఘు (1954-10-05) 1954 అక్టోబరు 5 (వయసు 69) భీమవరం,ఆంధ్రప్రదేశ్ |
నివాస ప్రాంతం | హైదరాబాద్,తెలంగాణ |
ఇతర పేర్లు | ఎం.వి.రఘు |
వృత్తి | ఛాయాగ్రాహకుడు(సినీమాటోగ్రాఫర్) , సినిమా దర్శకుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | లక్ష్మి |
పిల్లలు | దిలీప్,దీరజ్ |
తండ్రి | ఎం.ఎస్.చిన్నయ్య |
తల్లి | ఎం.నాగేశ్వరమ్మ |
మూసివేయి