రాజేంద్ర శుక్లా
From Wikipedia, the free encyclopedia
రాజేంద్ర శుక్లా (జననం 1964 ఆగస్టు 3) మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రేవా శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై 2023 డిసెంబరు 13న మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2][3][4]
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
రాజేంద్ర శుక్లా | |||
మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 13 డిసెంబర్ 2023 – ప్రస్తుతం | |||
పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ మంత్రి | |||
పదవీ కాలం 26 ఆగష్టు 2023[1] – 11 డిసెంబర్ 2023 | |||
పరిశ్రమల శాఖ మంత్రి | |||
పదవీ కాలం 3 జులై 2016 – 12 డిసెంబర్ 2018 | |||
ముందు | యశోధర రాజే సింధియా | ||
---|---|---|---|
తరువాత | కమల్ నాథ్ | ||
ఇంధన శాఖ మంత్రి | |||
పదవీ కాలం 20 డిసెంబర్ 2008 – 3 జులై 2016 | |||
ముందు | గౌరీ శంకర్ షెజ్వార్ | ||
తరువాత | పరాస్ చంద్ర జైన్ | ||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2003 | |||
ముందు | పుష్పరాజ్ సింగ్ | ||
Constituency | రేవా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1964-08-03) 1964 ఆగస్టు 3 (వయసు 59) | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సునీతా శుక్ల | ||
సంతానం | 1 కుమారుడు, 2 కుమార్తెలు | ||
నివాసం | రేవా, మధ్య ప్రదేశ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | https://mpvidhansabha.nic.in/14thvs/2014_74.pdf |
మూసివేయి