ఢిల్లీలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు
ఢిల్లీలో భారత సార్వత్రిక ఎన్నికలు 2014 / From Wikipedia, the free encyclopedia
ఢిల్లీలో ఏడు లోక్సభ స్థానాలకు 2014 భారత సార్వత్రిక ఎన్నికలు 2014, ఏప్రిల్ 10న ఒకే దశలో జరిగాయి.[1] 2013, డిసెంబరు 16 నాటికి, ఢిల్లీ మొత్తం ఓటర్ల సంఖ్య 11,932,069.[2] ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.