కైలాశపతి మిశ్రా
భారతీయ రాజకీయవేత్త / From Wikipedia, the free encyclopedia
కైలాశపతి మిశ్రా ( 1923 అక్టోబరు 5 – 2012 నవంబరు 3) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను జనసంఘ్, భారతీయ జనతా పార్టీ నాయకుడు. అతను 1977 లో బీహార్ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అతను 2003 మే నుండి 2004 జూలై వరకు గుజరాత్ గవర్నర్గా ఉన్నాడు.
త్వరిత వాస్తవాలు కైలాశపతి మిశ్రా, జననం ...
కైలాశపతి మిశ్రా | |
---|---|
జననం | (1923-10-05)1923 అక్టోబరు 5 |
మరణం | 2012 నవంబరు 3(2012-11-03) (వయసు 89) |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ఎమ్.టి. కార్మెల్ కాలేజ్ , గవర్నమెంట్ లా కాలేజ్, బెంగళూరు |
వృత్తి | న్యాయవాది |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
మూసివేయి