ఉత్తరాఖండ్ 5వ శాసనసభ
భారత రాష్ట్ర శాసనసభ / From Wikipedia, the free encyclopedia
ఉత్తరాఖండ్ 5వ శాసనసభ, 2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు జరిగిన తరువాత ప్రస్తుత ఐదో ఉత్తరాఖండ్ శాసనసభ ఏర్పడింది.దీనికి జరిగిన ఎన్నికలు 2022 ఫిబ్రవరి 14న జరిగాయి.శాసనసభ మొత్తం 70 స్థానాలలో భారతీయ జనతా పార్టీ 47 స్థానాలలో గెలుపొంది, అతిపెద్ద పార్టీగా అవతరించింది.[2] భారత జాతీయ కాంగ్రెస్ 19 స్థానాలలో గెలుపొంది ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది.
త్వరిత వాస్తవాలు రకం, సభలు ...
ఉత్తరాఖండ్ 5వ శాసనసభ | |
---|---|
రకం | |
రకం | ఏకసభ |
సభలు | ఉత్తరాఖండ్ శాసనసభ |
చరిత్ర | |
అంతకు ముందువారు | ఉత్తరాఖండ్ 4వ శాసనసభ |
నాయకత్వం | |
స్పీకరు | |
డిప్యూటీ స్పీకరు | ఖాళీ 2022 మార్చి 10 నుండి |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) | |
ప్రతిపక్ష నాయకుడు | యశ్పాల్ ఆర్య, INC 2022 ఏప్రిల్ 10 నుండి |
ప్రతిపక్ష ఉప నాయకుడు | భువన్ చంద్ర కప్రి, INC 2022 ఏప్రిల్ 10 నుండి |
ముఖ్య కార్యదర్శి | |
నిర్మాణం | |
సీట్లు | 70 |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం(49) NDA (49)
అధికారిక ప్రతిపక్షం (19)
ఇతర ప్రతిపక్షాలు (1)
ఖాళీ (1)
|
కాలపరిమితి | 2022–2027 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2022 పిబ్రవరి 14 |
తదుపరి ఎన్నికలు | 2027 |
సమావేశ స్థలం | |
విధానసభ భవన్, భరారిసైన్ విధానసభ భవన్, డెహ్రాడూన్ (శీతాకాలం) | |
వెబ్సైటు | |
ఉత్తరాఖండ్ శాసనసభ | |
రాజ్యాంగం | |
భారత రాజ్యాంగం |
మూసివేయి