ఆరీఫ్ మహమ్మద్ ఖాన్
From Wikipedia, the free encyclopedia
ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ (ఆంగ్లం:Arif Mohammad Khan) (జననం 1951 నవంబరు 18) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2019 సెప్టెంబరు 6 నుండి కేరళ రాష్ట్ర గవర్నరుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన ఒక మాజీ కేంద్ర మంత్రి విద్యుత్, పౌరవిమానయాన శాఖలకు ఒకప్పుడు మంత్రిగా ఉన్నాడు.[1]
త్వరిత వాస్తవాలు ఆరీఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ రాష్ట్ర 22వ గవర్నరు ...
ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ | |
---|---|
కేరళ రాష్ట్ర 22వ గవర్నరు | |
Incumbent | |
Assumed office 2019 సెప్టెంబరు 6 (2019-09-06) | |
ముఖ్యమంత్రి | పునరాయి విజయన్ |
23వ పౌర విమానయాన శాఖ మంత్రి | |
In office 1989 డిసెంబర్ 6 – 1990 నవంబర్ 10 | |
ప్రధాన మంత్రి | విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1951-11-18) 1951 నవంబరు 18 (వయసు 72) ఉత్తర ప్రదేశ్ , భారత్ |
జాతీయత | India |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2004 – 2019) |
ఇతర రాజకీయ పదవులు | భారత జాతీయ కాంగ్రెస్ (1986 వరకు) |
మూసివేయి