1991 తమిళనాడు శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
తమిళనాడు పదవ శాసనసభ ఎన్నికలు 1991 జూన్ 24 న జరిగాయి. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐడిఎమ్కె) - ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) కూటమి ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జె. జయలలిత ముఖ్యమంత్రి పదవి చేపట్టింది. ఇది ఆమె మొదటి పదవీకాలం. అన్నాడీఎంకే లోని వర్గాలు ఐక్యమవడం (జయలలిత, జానకి రామచంద్రన్, ఆర్.ఎం. వీరప్పన్ ల వర్గాల విలీనం తర్వాత), కాంగ్రెస్తో పొత్తు, రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో ప్రజల సానుభూతి అన్నీ కలిసి అన్నాడీఎంకేకు భారీ విజయాన్ని అందించాయి. డీఎంకే కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 1957 ఎన్నికల రాజకీయాలలోకి ప్రవేశించినప్పటి నుండి డిఎంకె యొక్క అత్యంత చెత్త ప్రదర్శన ఇది.
త్వరిత వాస్తవాలు మొత్తం 234 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 118 సీట్లు అవసరం, వోటింగు ...
| ||||||||||||||||||||||||||||||||||
మొత్తం 234 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 118 సీట్లు అవసరం | ||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 63.84% (5.85%) | |||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||
1991 election map (by constituencies) | ||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి