1984 తమిళనాడు శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
తమిళనాడు ఎనిమిదవ శాసనసభ ఎన్నికలు 1984 డిసెంబరు 24 న జరిగాయి. ఈ ఎన్నికలలో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) విజయం సాధించి, MG రామచంద్రన్ (MGR) మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇందిరాగాంధీ హత్య, ఎంజీఆర్ అనారోగ్యం, రాజీవ్గాంధీ జనాదరణ కారణంగా ఏర్పడిన సానుభూతి తరంగానికి ఎన్నికల విజయం ప్రధానంగా కారణమైంది. 1987లో పదవిలో ఉండగానే మరణించిన ఎంజీఆర్ పోటీ చేసిన చివరి ఎన్నికలు ఇదే. 1957 నుండి మరణించే వరకూ M. కరుణానిధి పోటీ చేయని ఏకైక ఎన్నికలు కూడా ఇదే. 2023 నాటికి, అధికార పార్టీ అధిక సీట్లు పొందిన చివరి ఎన్నికలు కూడా ఇవే.
త్వరిత వాస్తవాలు మొత్తం 234 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 118 సీట్లు అవసరం, వోటింగు ...
| ||||||||||||||||||||||||||||||||||
మొత్తం 234 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 118 సీట్లు అవసరం | ||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 73.47% | |||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||
1984 ఎన్నికల ఫలితాలు | ||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి