1974 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
ఉత్తరప్రదేశ్లోని 424 నియోజకవర్గాల సభ్యులను ఎన్నుకోవడానికి 1974 ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. హేమవతి నందన్ బహుగుణ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు.[1][2]
త్వరిత వాస్తవాలు 424 స్థానాలకు మెజారిటీ కోసం 213 సీట్లు అవసరం, నమోదైన వోటర్లు ...
| |||||||||||||||||||||||||
424 స్థానాలకు మెజారిటీ కోసం 213 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నమోదైన వోటర్లు | 4,97,43,193 | ||||||||||||||||||||||||
వోటింగు | 56.91% | ||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||
|
మూసివేయి