హిందూమత యాత్రాస్థలాలు
From Wikipedia, the free encyclopedia
మతం, ఆధ్యాత్మికతలో, ఒక తీర్థయాత్ర గొప్ప నైతిక ప్రాముఖ్యత కూడిన ఒక దీర్ఘ ప్రయాణం లేదా శోధన. కొన్నిసార్లు, ఇది ఒక పవిత్ర ప్రదేశం లేదా ఒక ప్రయాణం నమ్మకం, విశ్వాసం యొక్క ప్రాముఖ్యతతో కూడినది. ప్రతి ప్రధాన మతం లోని సభ్యులు యాత్రికులుగా యాత్రలలో పాల్గొంటారు. అలాంటి ఒక ప్రయాణం చేసే వ్యక్తిని ఒక యాత్రికుడు అంటారు. కొన్ని ఇతర మతాలు వలె కాకుండా, హిందువులు తమ జీవితకాలంలో తీర్థయాత్రలను చేపట్టవలసిన అవసరం లేదు.[1] అయినప్పటికీ, చాలామంది హిందువులు అట్లాంటి యాత్రా స్థలాలకు ఈ క్రింది వాటిలోని వాటికి వెళ్ళుతూనే ఉన్నారు: