సునీల్ దత్
హిందీ చిత్ర నటుడు / From Wikipedia, the free encyclopedia
సునీల్ దత్ (జూన్ 6 1930 – మే 25 2005) అసలు పేరు బాల్ రాజ్ దత్. ఈయన ప్రముఖ భారత సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సునీల్ క్రీడా, యువజన వ్యవహారాల శాఖా మంత్రిగా వ్యవహరించారు. ఆయన కొడుకు సంజయ్ దత్ కూడా ప్రముఖ నటుడే. ఆయన కూతురు ప్రియ దత్ మాజీ ఎంపిగా పని చేశారు.[3]
త్వరిత వాస్తవాలు సునీల్ దత్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ (ఇండియా) ...
సునీల్ దత్ | |
---|---|
మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ (ఇండియా) | |
In office 2004 మే 22 – 2005 మే 25 | |
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ |
అంతకు ముందు వారు | విక్రమ్ వర్మ |
తరువాత వారు | మణిశంకర్ అయ్యర్ |
పార్లమెంటు సభ్యుడు, (లోక్ సభ) | |
In office 1984–1996 | |
అంతకు ముందు వారు | రామ్ జెఠ్మలానీ |
తరువాత వారు | మధుకర్ సర్పోత్దార్ |
నియోజకవర్గం | ముంబయి నార్త్ వెస్ట్ (లోక్ సభ నియోజకవర్గం) |
In office 1999–2005 | |
అంతకు ముందు వారు | మధుకర్ సర్పోత్దార్ |
తరువాత వారు | ప్రియా దత్ |
నియోజకవర్గం | ముంబై నార్త్ వెస్ట్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | బాల్రాజ్ దత్ (1929-06-06)1929 జూన్ 6 నక్కా ఖుర్ద్, పంజాబ్ ప్రావిన్స్ (పాకిస్తాన్),[1][2] |
మరణం | 2005 మే 25(2005-05-25) (వయసు 75) ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
మరణ కారణం | గుండెపోటు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | |
సంతానం | 3, సంజయ్ దత్, ప్రియా దత్ సహా |
నివాసం | బాంద్రా, వెస్ట్రన్ సబర్బ్స్, ముంబై |
కళాశాల | జై హింద్ కళాశాల |
వృత్తి |
|
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం (1968) |
మూసివేయి
1968లో భారత ప్రభుత్వం సునీల్ ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరి, వాయువ్య ముంబై నియోజకవర్గం నుండి 5సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు.