వెయ్యి మంది సాహసికుల యాత్ర
From Wikipedia, the free encyclopedia
1860 లో మొదలైన వెయ్యి మంది సాహసికుల యాత్ర (Italian:- Spedizione dei Mille) అనే ఈ దండయాత్రకు తిరుగుబాటు జనరల్ గిసేప్పి గరిబాల్ది నేతృత్వం వహించాడు. ఈ స్వచ్ఛంద సైనికుల దళం రెండు సిసిలీల రాజ్యాన్ని ఓడించింది. దీని వలన ఆ రాజ్యం రద్దుచెయబడి సార్దీనియాకు స్వాధీనం చెయడం జరిగినది, ఇది ఏకీకృత ఇటలీ రాజ్యం ఏర్పడటంలో ఒక ముఖ్యమైన ఘట్టం.
త్వరిత వాస్తవాలు వెయ్యి మంది సాహసికుల యాత్ర, తేదీ ...
వెయ్యి మంది సాహసికుల యాత్ర | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
క్వార్టో వద్ద యాత్ర ప్రారంభం. | |||||||||
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
సార్దీనియా రాజ్యం రాయల్ నేవీ ఇటాలియా యొక్క హన్గేరియన్ లెజియన్[1] | రెండు సిసిలీస్ రాజ్యం | ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
గిసేప్పి గరిబాల్ది నినో బిక్సియో ఎన్రికో కాల్డిని | రెండు సిసిలీస్ రాజు ఫ్రాన్సిస్ II ఫెర్డినాండో లాంజో గియోసూ రిటూకి పియట్రో కార్లో మరియా వయల్ డి మెంటన్ |
మూసివేయి