విశాఖపట్నం నౌకాశ్రయం
From Wikipedia, the free encyclopedia
త్వరిత వాస్తవాలు విశాఖపట్నం నౌకాశ్రయం, Location ...
విశాఖపట్నం నౌకాశ్రయం | |
---|---|
Location | |
Country | India |
Location | విశాఖపట్నం |
Details | |
Opened | 1933, డిసెంబరు 19 |
Operated by | విశాఖపట్నం ఓడరేవు మండలి (Visakhapatnam port Trust Board) |
Owned by | పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం |
No. of berths | 24 |
చైర్మెన్ | -- |
Statistics | |
Annual cargo tonnage | 72.72 మిలియన్ టన్నులు (2019-20) [1] |
Website http://www.vizagport.com |
మూసివేయి
విశాఖపట్నం నౌకాశ్రయం (విశాఖపట్నం ఓడరేవు), ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద ఓడరేవు. భారతదేశంలోని 12 ప్రధాన ఓడరేవులలో ఇది ఒకటి. భారతదేశంలోని తూర్పు తీరంలో సరుకుల నిర్వహణ ద్వారా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న అతిపెద్ద వాటిలో ఇది మూడవదిగా ఉంది. చెన్నై, కోల్కతా ఓడరేవుల మధ్యలో ఇది ఉంది.[2]