వసంత ఋతువు
From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరాన్ని ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి వసంత ఋతువు. వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి. ఉగాది పండగతో ఈ ఋతువు ఆరంభం అవుతుంది. చైత్ర, వైశాఖ మాసంలు. చెట్లు చిగురించి పూవులు పూయు కాలం. ఋతువుల రాణీ వసంతకాలం. వసంత ఋతువు శీతలం నుండి వేసవికి మారే కాలం మధ్యలో,సమ శీతల మండల ప్రాంతంలో ఉత్తరార్ధగోళంలో మార్చి-ఏప్రిల్లో, దక్షిణార్ధగోళంలో సెప్టెంబర్-అక్టోబర్ లో వస్తుంది.
వసంత ఋతువు అనగా ఉత్తర అమెరికా ఆంగ్లంలో spring అని కూడా పిలుస్తారు, నాలుగు సీజన్లలో ఒకటి. 6 ఋతువులు భారత దేశంలో ఉన్నాయి. మిగిలిన దేశాల్లో 4 సీజన్స్ మాత్రమే.