రోగ నిర్ధారణ పరీక్ష
From Wikipedia, the free encyclopedia
అనారోగ్యం లేదా గాయలు జరిగినపుడు వైద్యుడిని సంప్రదిస్తే,వైద్యుడు ఆరోగ్య చూడటానికి వ్యాధిగ్రస్తుని ఏవైనా రోగనిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తాడు. ఈ విధంగా వైద్య రోగనిర్ధారణ పరీక్షలలో రోగులలో అనారోగ్యం / వ్యాధి ఉనికిని లేదా లేకపోవడాన్ని నిర్ధారించడానికి వైద్యులు అనేక రకాల శారీరక పరీక్షలు - ఇన్వాసివ్, నాన్ ఇన్వాసివ్ రెండూ ఉంటాయ.ఈ రోగ నిర్ధారణ పరీక్షలు రోగుల ఆరోగ్య సమస్యల నుంచి వీలైనంత త్వరగా కోలుకోవడానికి అనుమతించే సమర్థవంతమైన చికిత్సా ప్రణాళికలను రూపొందించడానికి వైద్యులకు ఖచ్చితమైన, సమర్థవంతమైన రోగనిర్ధారణ విధానాలు అతి కీలకం గా భావించవచ్చును. . ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వచించినట్లుగా ప్రస్తుతం 113 ముఖ్యమైన రోగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయి, ఈ పరీక్షలు రోగనిర్ధారణ పరీక్షలు, చికిత్సఫలితాలతో ను రోగుల ఆరోగ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని వైద్యులు ఆశిస్తున్నారు.[1]
- రోగ నిర్ధారణ పరీక్ష అనగ రోగికి ఫలాన వ్యాధి వచ్చింది అని కచ్చితమైన వైద్యపర ధృవీకరణ.
- సాధారణంగా ఈ రకంగా ధృవీకరణ చేయడానికి శాస్త్రీయమైన వైద్య పరీక్షలు చేసి ఫలితాల ఆధారంగా నిర్ణయిస్తారు.
- ఉదాహరణకు: రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, మొదలగునవి.
- COVID-19 పరీక్ష కోసం నాసోఫారింజియల్ శ్వాబ్ ప్రదర్శన
- గొంతు శుభ్రముపరచు ప్రదర్శన