మైథిలీ శరణ్ గుప్త
From Wikipedia, the free encyclopedia
మైథిలీ శరణ్ గుప్త (3 ఆగష్టు 1886 – 12 డిసెంబరు 1964) ఆధునిక హిందీ కవులలో ఎన్నదగిన వాడు.[1] అప్పటి వరకు హిందీ కవులందరూ ఉపయోగిస్తున్న వ్రజభాషకు భిన్నంగా ఇతడు వ్యవహారిక ఖరీబోలీ మాండలికంలో కవిత్వం చెప్పడం ప్రారంభించాడు.[2] ఇతడు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ను స్వీకరించాడు.[3] భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ప్రముఖంగా పేర్కొనబడిన ఇతని పుస్తకం భారత భారతి(1912)[4] ఇతనికి మహాత్మా గాంధీ చేత "రాష్ట్రకవి" బిరుదును సంపాదించి పెట్టింది.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
త్వరిత వాస్తవాలు మైథిలీ శరణ్ గుప్త, పుట్టిన తేదీ, స్థలం ...
మైథిలీ శరణ్ గుప్త | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | లాలా మదన్ మోహన్ ఝూ (1886-08-03)1886 ఆగస్టు 3 చిర్గావ్, North-Western Provinces, బ్రిటీష్ ఇండియా |
మరణం | 1964 డిసెంబరు 12 (aged 78) |
వృత్తి | కవి, రాజకీయవేత్త, నాటకకర్త, అనువాదకుడు |
జాతీయత | భారతీయుడు |
విద్య | ప్రాథమిక విద్య - చిర్గావ్, మాధ్యమిక విద్య - మెక్డోనల్ హైస్కూలు, ఝాన్సీ |
గుర్తింపునిచ్చిన రచనలు | పంచవటి, సిద్ధరాజ్, సాకేత్, యశోధర,విశ్వరాజ్య మొదలైనవి. |
పురస్కారాలు | పద్మభూషణ్ (1954) |
బంధువులు | శరణ్ |
మూసివేయి