ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు
From Wikipedia, the free encyclopedia
ముత్తుస్వామి దీక్షితార్ ( 24 మార్చి 1775 - 21 అక్టోబర్ 1835) లేదా దీక్షితార్ ప్రముఖ స్వరకర్త, కర్ణాటక సంగీతం యొక్క సంగీత త్రిమూర్తులలో ఒకరు . అయన కృతులు సుమారు 500 పైచిలుకు ఉన్నాయి. హిందూ దేవతలు, దేవాలయాల మీద వర్ణన తో ఎక్కువ కృతులు రచించారు. గమకాలకు ప్రాధాన్యతనిచ్చే వైనిక (వీణ) శైలి ద్వారా కృతులను స్వరపరచి ప్రసిద్ది చెందారు. అవి సాధారణంగా నెమ్మదిగా వేగంతో ఉంటాయి (చౌక కాలం). ఈయన ముద్ర "గురుగుహ". ఈయన కృతులు కర్ణాటక సంగీతం యొక్క శాస్త్రీయ కచేరీలలో విస్తృతంగా పాడతారు.
మరింత సమాచారం కర్ణాటక సంగీతం, విషయాలు ...
కర్ణాటక సంగీతం | |
---|---|
విషయాలు | |
కూర్పులు | |
వాయిద్యాలు | |
సంగీతకారులు | |
మూసివేయి
ముత్తుస్వామి దీక్షితార్ సమూహాలలో అనేక కృతిలను స్వరపరిచారు.