మహాత్మా గాంధీ విగ్రహం, గాంధీ మైదానం
From Wikipedia, the free encyclopedia
మహాత్మా గాంధీ విగ్రహం భారత జాతి పిత మహాత్మాగాంధీ యొక్క ఒక ప్రజా స్మారక చిహ్నం. ఇది పాట్నాలోని గాంధీ మైదానంలో ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలో మహాత్మాగాంధీకి చెందిన విగ్రహాలలో అత్యంత పొడవైన కాంస్య విగ్రహం. ఈ విగ్రహాన్ని అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2013 ఫిబ్రవరి 15 న ఆవిష్కరించారు. ఈ విగ్రహం 40 కోట్ల రూపాయల వ్యయంతో బీహార్ ప్రభుత్వం చే స్థాపించబడింది.[1] [2]
త్వరిత వాస్తవాలు అక్షాంశ,రేఖాంశాలు, ప్రదేశం ...
అక్షాంశ,రేఖాంశాలు | 25°37′7″N 85°8′33″E |
---|---|
ప్రదేశం | గాంధీ మైదానం, పాట్నా, బీహార్, భారతదేశం |
రూపకర్త | అనిల్ సుతార్ |
రకం | విగ్రహం |
నిర్మాన పదార్థం | కాంస్యం |
ఎత్తు | 22 మీటర్లు |
నిర్మాణం ప్రారంభం | 2012 |
పూర్తయిన సంవత్సరం | 2013 |
ప్రారంభ తేదీ | 15-02-2013 |
అంకితం చేయబడినది | మహాత్మా గాంధీ |
మూసివేయి