భారత పాక్ యుద్ధం 1947
1947 లో భారత పాక్ల మధ్య జరిగిన యుద్ధం / From Wikipedia, the free encyclopedia
భారత్ పాక్ ల మధ్య 1947లో జరిగిన యుద్ధాన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అని వ్యవహరిస్తారు. కాశ్మీర్ ప్రాంతం కోసం జరిగిన యుద్ధం 1947లో మొదలై 1948లో ముగిసింది. భారత్ పాక్ ల మధ్య జరిగిన నాలుగు యుద్ధాలలో ఇది మొదటిది. యుద్ధం అప్పుడే కొత్తగా స్వాతంత్ర్యం పొందిన రెండు దేశాల మధ్య జరిగింది. ఈ యుద్ధ పరిణామాలు ఇప్పటికీ ఇరు దేశాల భౌగోలిక రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి.
త్వరిత వాస్తవాలు తేదీ, ప్రదేశం ...
భారత్ పాక్ యుద్ధం 1947 | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
భారతదేశం జమ్మూ-కాశ్మీర్ రాజ్యం(princely state) | పాకిస్తాన్ | ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
Field Marshal K M Cariappa Lt Gen S M Shrinagesh Maj Gen K S Thimayya Maj Gen Kalwant Singh | Maj Gen Muhammed Akbar Khan | ||||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||||
1,104 మరణం[1](భారత సైన్యం)
684 మరణం(రాష్ట్రీయ దళాలు)[2] [3] 3,152 గాయపడ్డారు[1] | 1,500 మృతి[4] (పాకిస్తాన్ సైన్యం) 2,633 మృతి, 4,668 గాయపడ్డారు[5] |
మూసివేయి