పింగళి వెంకయ్య
స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. / From Wikipedia, the free encyclopedia
పింగళి వెంకయ్య, (1876 ఆగష్టు 2 - 1963 జూలై 4), స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.
త్వరిత వాస్తవాలు పింగళి వెంకయ్య, జననం ...
పింగళి వెంకయ్య | |
---|---|
జననం | 1876 ఆగస్టు 2 భట్లపెనుమర్రు, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ |
మరణం | 1963 జూలై 4 (వయస్సు 86) భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారత జాతీయపతాకం rupa kartha |
మూసివేయి