నేదురుమల్లి జనార్ధనరెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి / From Wikipedia, the free encyclopedia
నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, 1935, ఫిబ్రవరి 20న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వాకాడులో జన్మించారు.[1] భారతీయ జాతీయ కాంగ్రెస్ నేతలలో ఒకరైన జనార్థన్ రెడ్డి 1992-94 కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2004 లోక్సభ ఎన్నికలలో విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. ఇటీవల 2009, మార్చి 16న రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికయ్యాడు.[2] అతని భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి 2004 శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందింది.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
నేదురుమల్లి జనార్దనరెడ్డి | |||
[[Image:N.-Janardhan-Reddy.jpg|225x250px|నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] నేదురుమల్లి జనార్ధనరెడ్డి | |||
రాజ్యసభ సభ్యుడు, మాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి | |||
ముందు | డా.మర్రి చెన్నారెడ్డి | ||
---|---|---|---|
తరువాత | కోట్ల విజయభాస్కరరెడ్డి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | ఫిబ్రవరి 20, 1935 నెల్లూరుజిల్లా వాకాడు | ||
మరణం | 2014 మే 9(2014-05-09) (వయసు 79) | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | నేదురుమల్లి రాజ్యలక్ష్మి | ||
సంతానం | నేదురుమల్లి రామ్కుమార్ | ||
మార్చి 30, 2009నాటికి |
మూసివేయి