తిరుమల ప్రధానాలయం
From Wikipedia, the free encyclopedia
తిరుమల ప్రధానాలయం అయిన గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ విగ్రహంతో పాటు 4 విగ్రహాలుగా దర్శనమిచ్చే నలుగురు మూర్తులున్నారు. వీరినే చతుర్బేరాలు అంటారు. బేర మంటే విగ్రహం అని అర్ధం.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
త్వరిత వాస్తవాలు భౌగోళికాంశాలు :, పేరు ...
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం | |
---|---|
భౌగోళికాంశాలు : | 13°40′59″N 79°20′49″E |
పేరు | |
ప్రధాన పేరు : | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | చిత్తూరు |
స్థానికం: | తిరుపతి |
ఎత్తు: | 853 మీటర్లు[convert: unknown unit] |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | వెంకటేశ్వర స్వామి |
కవులు: | అన్నమయ్య |
ముఖ్య_ఉత్సవాలు: | బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రావిడ నిర్మాణం |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | 2 |
శిలాశాసనం: | ద్రావిడ భాష |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | తొట్టతొలి రికార్డులు క్రీస్తు పూర్వం 300 (బహుశా) |
ఆలయ మండలి: | తిరుమల తిరుపతి దేవస్థానములు |
వెబ్ సైట్: | tirumala.org |
మూసివేయి