తమిళనాడులో 1991 భారత సార్వత్రిక ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
తమిళనాడులో 1991 భారత సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలోని 39 స్థానాలకు జరిగాయి. ఫలితంగా భారత జాతీయ కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం కలిసి మొత్తం 39 స్థానాల్లో విజయం సాధించాయి. నేషనల్ ఫ్రంట్లో భాగమైన ప్రతిపక్ష పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ ఎన్నికల సమయంలో, శ్రీపెరంబుదూర్ నియోజకవర్గంలో భారత జాతీయ కాంగ్రెస్ తరపున మార్గతం చంద్రశేఖర్ ప్రచారం చేస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు.
త్వరిత వాస్తవాలు 39 స్థానాలు, నమోదైన వోటర్లు ...
| ||||||||||||||||||||||||||||||||||
39 స్థానాలు | ||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నమోదైన వోటర్లు | 3,99,17,777 | |||||||||||||||||||||||||||||||||
వోటింగు | 2,55,14,736 (63.92%) 2.94% | |||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||
1991 ఫలితాల మ్యాపు ఆకుపచ్చ= కాంగ్రెస్+ (అన్ని స్థానాలనూ గెలుచుకుంది) |
మూసివేయి