తమిళనాడులో 1984 భారత సార్వత్రిక ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
తమిళనాడులో 1984 భారత సాధారణ ఎన్నికల ఎన్నికలు రాష్ట్రంలోని 39 స్థానాలకు జరిగాయి. ఫలితాల్లో భారత జాతీయ కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 39 స్థానాలకు గాను, 37 స్థానాలను గెలుచుకుని ఘనవిజయం సాధించాయి. మిగిలిన 2 స్థానాలను ప్రతిపక్షం ద్రవిడ మున్నేట్ర కజగం గెలుచుకుంది. దీని తరువాత, 1989 లో జరిగిన ఎన్నికలలో 38 సీట్లు, 1991 ఎన్నికలలో మొత్తం 39 సీట్లూ గెలుచుకుని, దశాబ్దం పాటు కాంగ్రెస్-ఏఐడిఎమ్కె కూటమి ఆధిపత్యానికి చెలాయించింది. "MGR ఫార్ములా"గా పేరుపొందిన సీట్ల కేటాయింపు పద్ధతిలో ప్రాంతీయ పార్టీకి 70% శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తే, జాతీయ పార్టీ 70% లోక్సభ స్థానాలు పొందుతుంది.
త్వరిత వాస్తవాలు 39 స్థానాలు, నమోదైన వోటర్లు ...
| ||||||||||||||||||||||||||||||||||
39 స్థానాలు | ||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నమోదైన వోటర్లు | 3,09,58,080 | |||||||||||||||||||||||||||||||||
వోటింగు | 2,25,91,943 (72.98%) 6.22% | |||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||
1984 ఫలితాల మ్యాపు ఆకుపచ్చ= కాంగ్రెస్+ and నీలం= జనతా+ |
మూసివేయి