తమిళనాడులో 1977 భారత సార్వత్రిక ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
1977 భారత సాధారణ ఎన్నికలు తమిళనాడు లోని 39 స్థానాలన్నిటికీ జరిగాయి. ఫలితాల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలైన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలు 34 సీట్లు గెలుచుకోగా, జనతా పార్టీ, దాని మిత్రపక్షాలైన ద్రవిడ మున్నేట్ర కజగం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) 5 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా జనతా పార్టీ విజయం సాధించింది. ఎన్నికల తర్వాత, ఎఐఎడిఎంకె మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది. 1979 లో, జనతాపార్టీ చీలి చరణ్ సింగ్ ప్రధాని అయినపుడు, ఏఐఏడీఎంకే చరణ్ సింగ్కు మద్దతు ఇచ్చింది. కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు ఏఐఏడీఎంకే సభ్యులకు చోటు లభించింది.
త్వరిత వాస్తవాలు 39 స్థానాలు, నమోదైన వోటర్లు ...
| ||||||||||||||||||||||||||||||||||
39 స్థానాలు | ||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నమోదైన వోటర్లు | 2,71,87,417 | |||||||||||||||||||||||||||||||||
వోటింగు | 1,82,52,182 (67.13%) 4.69% | |||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||
1977 ఫలితాల మ్యాపు ఆకుపచ్చ= కాంగ్రెస్+ నీలం= జనతా+ |
మూసివేయి