గణేష్ శంకర్ విద్యార్థి
భారతీయ పత్రికా రచయత / From Wikipedia, the free encyclopedia
గణేష్ శంకర్ విద్యార్థి (26 అక్టోబర్ 1890 – 25 మార్చి 1931) ఒక భారతీయ పాత్రికేయుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు,[1] భారత జాతీయోద్యమ కార్యకర్త.ఇతడు సహాయ నిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించాడు.[2]స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. విక్టర్ హ్యూగో నవల "నైంటీ త్రీ"ని అనువదించాడు.[3] ఇతడు ముఖ్యంగా హిందీ వార్తాపత్రిక "ప్రతాప్" వ్యవస్థాపక సంపాదకుడిగా సుపరిచితుడు.[4][5][6]
త్వరిత వాస్తవాలు గణేష్ శంకర్ విద్యార్థి, జననం ...
గణేష్ శంకర్ విద్యార్థి | |
---|---|
జననం | (1890-10-26)1890 అక్టోబరు 26 ప్రయాగ్రాజ్, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటీష్ ఇండియా |
మరణం | 1931 మార్చి 25(1931-03-25) (వయసు 40) కాన్పూర్, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటీష్ ఇండియా |
వృత్తి | పాత్రికేయుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1890–1931 |
బిరుదు | సంపాదకుడు- ప్రతాప్ (1913–1931) |
మూసివేయి