కిషోరి సిన్హా
From Wikipedia, the free encyclopedia
కిషోరి సిన్హా ( 1925 మార్చి 25 - 2016 డిసెంబరు 19) ఒక భారతీయ రాజకీయవేత్త, [1] సామాజిక కార్యకర్త, న్యాయవాది వైశాలి నియోజకవర్గం నుండి రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికయింది.[1][2][3] కిషోరిసిన్హా బీహార్ మాజీ ముఖ్యమంత్రి సత్యేంద్ర నారాయణ్ సిన్హాను వివాహం చేసుకుంది, ఆయన ఔరంగాబాద్ నియోజకవర్గం నుండి ఏడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు.[4][5][6] ఆమె కుమారుడు నిఖిల్ కుమార్ కేరళ గవర్నర్గా నాగాలాండ్ గవర్నర్గా పనిచేశారు.[7]
త్వరిత వాస్తవాలు కిషోరి సిన్హా, వైశాలి లోక్ సభ నియోజకవర్గం ...
కిషోరి సిన్హా | |
---|---|
వైశాలి లోక్ సభ నియోజకవర్గం | |
In office 1980–1989 | |
భారతదేశ ప్రధానమంత్రి | ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ |
అంతకు ముందు వారు | దిగ్విజయ్ నారాయణ సింగ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1925 మార్చి 25 బీహార్, భారతదేశం |
మరణం | 2016 డిసెంబర్ 19 పాట్నా, బీహార్, భారతదేశం |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్, |
జీవిత భాగస్వామి | సత్యేంద్ర నారాయణ్ |
సంతానం | నిఖిల్ కుమార్ |
నివాసం | , పాట్నా |
As of సెప్టెంబర్ 7, 2008 Source: |
మూసివేయి