ఉషా మెహతా
భారత స్వాతంత్ర సమరయోధురాలు / From Wikipedia, the free encyclopedia
ఉషా మెహతా (1920 మార్చి 25 - 2000 ఆగస్టు 11[1] ) భారతదేశానికి చెందిన గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధురాలు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో 1942 సంవత్సరంలో కాంగ్రెస్ రేడియో నిర్వహించినందుకు ఈమె జనాదరణ పొందింది.1998 లో, భారత ప్రభుత్వం , ఈమెకు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ను అందజేసింది.
త్వరిత వాస్తవాలు ఉషా మెహతా Usha Mehta, జననం ...
ఉషా మెహతా Usha Mehta | |
---|---|
జననం | (1920-03-25)1920 మార్చి 25 |
మరణం | 2000 ఆగస్టు 11(2000-08-11) (వయసు 80) |
వృత్తి | ప్రొఫెసర్, కార్యకర్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | స్వాతంత్ర్య పోరాటం |
పురస్కారాలు | పద్మ విభూషణ్ |
మూసివేయి